జెట్టిపాలెం
గుంటూరు జిల్లా లోని రెంటచింతల మండలానికి చెందిన గ్రామం. జెట్టిపాలెం లోని జనాభా
దాదాపుగా 10,000 పైగా
వుంటారు.గ్రామ ప్రజలు ఆదాయ వనరులుగా వరి,మిరప,ప్రత్తి,కంది పంటలు పండిస్తుంటారు.దీనితో పాటుగా 2
Km పక్కనే వున్నా సత్రశాలలోని పరాశక్తి సిమెంట్ పరిశ్రమ గ్రామ
ప్రజలకి ఆదాయ వనరులు. గ్రామంలో రెండు పాఠశాలలు వున్నాయి. ఒకటి M.P.U.P
SCHOOL కాగా ,రెండోది
ఆదర్శ పాఠశాల
A.P MODEL SCHOOL.
 |
MPUP SCOOL JETTIPALEM |
 |
AP MODEL SCHOOL JETTIPALEM |
|
|
|
|
 |
PARASAKTHI CEMENT FACTORY |
జెట్టిపాలెం గ్రామం
చేరుకోవటానికి పాలువాయి జంక్షన్ నుండి ప్రతి అరగంటకొక ఆటో ఉంటుంది. మరియు మాచర్ల
మండలం నుండి R.T.C బస్సు
వస్తూ ఉంటుంది.బస్సు వేళలు ఉదయం 8.15 గం||
లకు మరియు 10.00 గం || లకు
వున్నాయి.
జెట్టిపాలెం గ్రామం అభివృద్ధి
చెందుతూ ఉన్న గ్రామం.
జెట్టిపాలెం గ్రామానికి
సరిహద్దులు పశర్లపాడు,గోలి,మిట్టగుడిపాడు,మల్లవరం,సత్రశాల